Pakistan Cricket Team: దక్షిణాఫ్రికాతో తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో ఆఖరివరకూ పోరాడినా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ సారథి రషీద్ లతీఫ్.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీ�
భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ను టెస్టుల్లో ఆడించాలని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అన్నాడు. ఆసీస్తో టెస్టు సిరీస్లో నలుగురు పేసర్లలో ఒకడిగా అతడిని తీసుకోవాలని సూచించాడు. అర్ష్
గతేడాది టీ20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడటం భారత్ను దారుణంగా దెబ్బతీసిందని, కానీ రాబోయే ఆసియా కప్లో మాత్రం టీమిండియాదే పైచేయి అని పాకిస్తాన్ మాజీ సారథి రషీద్ లతీఫ్ అన్నాడు. �
1990లలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు చేసిన తప్పులనే ప్రస్తుతం టీమిండియా కూడా పునరావృతం చేస్తుందని పాక్ మాజీ సారథి రషీద్ లతీఫ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. జింబాబ్వే పర్యటనకు శిఖర్ ధావన్ను సారథిగా నియమించి.. సీ�
రాబోయే ఐదేండ్ల కాలానికి గాను ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా బీసీసీఐ భారీగా ఆర్జించడం చూసి పాకిస్తాన్ క్రికెటర్లకు నిద్రపట్టడం లేదు. ఐపీఎల్ పై ఇష్టారీతిన మాట్లాడుతూ అబాసుపాలవుతున్నారు. 2023-27 కాలానికి గాను మీ�