అరుదైన అన్నవాహిక సమస్యతో బాధపడుతున్న 32 ఏళ్ల మహిళకు నిజాంపేట్లోని హోలిస్టిక్ హాస్పిటల్లో మినిమల్లీ ఇన్వాసివ్ పోయెమ్(పెరోరల్ ఎండోస్కోపిక్ మయోటమీ) ప్రక్రియ ద్వారా విజయవంతమైన చికిత్స చేశారు.
హైదరాబాద్లోని లాలాపేట ప్రాంతానికి చెందిన రక్షిత్ అనే రెండేండ్ల బాలుడు అరుదైన క్యాన్సర్ బారిన పడ్డాడు. 10 లక్షల మందిలో 8 మందికి సోకే న్యూరోబ్లాస్టోమా క్యాన్సర్తో బాధపడుతున్న ఆ బాలుడికి సికింద్రాబాద్�
డెంగ్యూతో తీవ్రంగా ఊపిరితిత్తులు దెబ్బతిని.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి ఎల్బీనగర్ కామినేని దవాఖాన వైద్యులు ప్రాణం పోశారు. ఎక్మో సహాయంతో ఆరు రోజుల పాటు చికిత్సను అందించి.. అతడు కోలుకునేలా చేశార�
ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధికి హైదరాబాద్ గాంధీ దవాఖాన వైద్యులు చికిత్స చేసి ఓ బాలిక ప్రాణాలను రక్షించారు. సూపరింటెండెంట్ రాజారావు, పీడియాట్రిక్ విభాగాధిపతి నాగార్జు�
ప్రమాదవశాత్తు మాటలు పోయిన వ్యక్తికి పదేండ్ల తర్వాత ఈఎన్టీ వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి తిరిగి మాటలు రప్పించారు. ఈఎన్టీ ప్రొఫెసర్ డాక్టర్ ఆనందాచార్య తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ జిల్లా �
విజయవాడ,9మే : మణిపాల్ హాస్పిటల్, విజయవాడ విజయవంతంగా 20ఏండ్ల బీకామ్ విద్యార్థి ఈశ్వర్ సాయి గణేష్కు హప్లోఐడెంటికల్ బోన్మారో మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించింది. సాధారణంగా ఈ ప్రక్రియలో డాక్టర్లు