త్వరలోనే గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్టుకు మెట్రో రైలు 31కి.మీ మేర నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో రూ.వెయ్యి కోట్లు కేటాయింపు రెండేండ్లలోనే పరుగులు పెట్టించేందుకు అధికార
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో రైలును ఏర్పాటు చేయాలన్నది సీఎం కేసీఆర్ లక్ష్యం. దానికోసమే ప్రత్యేకంగా హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్ సంస్థను సైతం ఏర్పాటు చేశారు. మెట్రో రెండో
మాడ్గుల, ఏప్రిల్ 19 : కరోనా మహమ్మారి దరిచేరకుండా కూలీలందరూ మాస్కు ధరించి ఉపాధి పనులకు రావాలని ఎంపీడీవో ఫారుఖ్హుస్సేన్ కోరారు. సోమవారం మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. కొలతల ప్రకారం పన�
మొయినాబాద్, ఏప్రిల్ 19 : కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం తప్పదని సర్పంచ్ గడ్డం లావణ్య అన్నారు. వైరస్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తగా సోమ�
జిల్లావ్యాప్తంగా 28 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మే మొదటి వారంలో ప్రారంభం టోకెన్ల ప్రకారం ధాన్యాన్ని తీసుకురావాలి రెండ్రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ సమీక్షా సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇ
మిషన్ కాకతీయతో చెరువులకు జలకళమారిన పల్లె ముఖచిత్రంభారీగా పెరిగిన భూగర్భ జలాలుగత ఏడాదితో పోలిస్తే ఎనిమిది మీటర్ల పైకి వచ్చిన నీళ్లుపెరిగిన ఆయకట్టుతో రైతుల సంబురంరంగారెడ్డి, ఏప్రిల్ 18, (నమస్తే తెలంగాణ)
పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్కు తీర్మానాలుమాస్కులు ధరించని వారికి జరిమానాలుషాద్నగర్రూరల్,ఏప్రిల్ 18: ఫరూఖ్నగర్ మండలంలోని పలు గ్రామాల్లో రోజురోజుకూ కరోనా విజృంభిస్తుడటంతో ప్రజలు బెంబేలెత్�
ఆదివారం ఒక్కరోజే 66 నామినేషన్లుమొత్తం 85 దాఖలుకొత్తూరు,ఏప్రిల్18: కొత్తూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో చివరి రోజు ఆదివారం 66 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే శుక్రవారం 7 నామినేషన్లు రాగా శనివారం 12 నామినేషన్లు వచ్చ
డీఆర్డీవో కృష్ణన్మోమిన్పేట, ఏప్రిల్ 17 : అనంతగిరి రైతు కూరగాయల ఉత్పత్తిదారుల కేంద్రం నుంచి ఉల్లిగడ్డ కొనుగోలును ప్రారంభించాలని డీఆర్డీవో కృష్ణన్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని అనంతగిరి రైతు కూ�
టికెట్ రానివారికి సముచితస్థానం కల్పిస్తాం ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పార్టీ శ్రేణులతో సమావేశం పలువురు టీఆర్ఎస్లో చేరిక కొత్తూరు, ఏప్రిల్ 16: కొత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్�
కరోనా విజృంభణ దృష్ట్యా గ్రామ పంచాయతీల నిర్ణయం మొయినాబాద్, ఏప్రిల్16: కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో జిల్లాలోని పలుచోట్ల స్వచ్ఛంద లాక్డౌన్ చేపడుతున్నారు. మొయినాబాద్ మండల పరిధిలోని అజీజ్నగర్