రెండుమూడు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభంజిల్లావ్యాప్తంగా 30 సెంటర్లు..వారం రోజుల్లో కేంద్రాలకు రానున్న ధాన్యంకొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు45 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిం
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 15 : ఆర్టీసీలో రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపరుచడం కోసం ఆర్టీసీ ప్రవేశపెట్టిన కార్గో బస్సుల విధానం సత్ఫలితాలిస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ మరో అడుగు ముందుకేసి మరిన
షాబాద్, ఏప్రిల్ 14 : బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని నాగరగూడ, కక్కులూ
రంగారెడ్డి జిల్లాలో అతిపెద్ద ఫార్మాసిటీచక్కటి పరిహారం, ఇంటికో ఉద్యోగంఎకరానికి రూ.16 లక్షలు, 121 గజాల జాగాఇచ్చిన ప్లాట్లలో రోడ్లు,ఇతర మౌలిక సౌకర్యాలునిర్వాసితులకు ఇండ్ల స్థలాలుమెగా వెంచర్ను ప్రారంభించిన
కొత్తూరుకు మరిన్ని పరిశ్రమలుత్వరలోనే పాలమూరు ఎత్తిపోతలను పూర్తిచేస్తాంఅర్హులందరికీ రేషన్ కార్డులుతాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం.. నిరంతర విద్యుత్ సరఫరాఅన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి�
ఉత్సవ్లో రంగారెడ్డి జిల్లాలో 5,100 మందికి టీకా జిల్లా వ్యాప్తంగా 40 కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ వికారాబాద్ జిల్లాలో 1,804 మందికి టీకా 27 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ టీకా వేయించుకుంటున్న ఫ్రంట్లైన్ వారియ
షాద్నగర్, ఏప్రిల్ 11: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావుఫూలే అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నా రు. ఫూలే జయంతి సందర్భంగా షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి ఆద�
మలక్పేట, ఏప్రిల్ 11: అంధుల జీవితాల్లో జ్ఞాన జ్యోతిని వెలిగిస్తున్నది మలక్పేట్లోని బ్రెయిలీ ముద్రణాలయం. చేతివేళ్ల స్పర్శతో ప్రపంచాన్ని అధ్యయనం చేయడంతో పాటు ఆరు చుక్కల అక్షర లిపీని పుస్తకాల రూపంలో అంద
పల్లె ప్రగతి పనులన్నీ పూర్తి పచ్చని చెట్లతో ఆహ్లాదం పంచుతున్న వీధులు మౌలిక వసతుల కల్పనలో భేష్ గ్రామ రూపురేఖలను మార్చిన పల్లె ప్రగతి తొలగిన విద్యుత్ సమస్యలు హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు చేవెళ్
మహిళా సంఘాల నిర్వహణకు ప్రత్యేక యాప్ పైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లా ఎంపిక తొలుత 11 మండలాల్లో.. పుస్తకాలు రాసే విధానానికి ఫుల్స్టాప్ ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లతో నిర్వహణ సీసీలు, ఏపీఎంలకు శిక్షణ ప�
ప్రైవేట్ పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి ఆర్థిక సాయం రూ.2వేలు, 25కిలోల బియ్యం పంపిణీ రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయులు 21,838 మంది 1285 మంది సిబ్బందికి ప్రయోజనం మండలాల వారీగా వివరాలను సేకరిస్తున్న జిల్లా విద్యా�
అతిపిన్న వయసులో రికార్డులు నగర చిన్నారులకు అరుదైన గుర్తింపు 75 రోజుల శిక్షణ తీసుకున్నాకే రంగంలోకి.. ట్రైనింగ్లో శక్తి సామర్థ్యాల పరిశీలన ఆసక్తితో పాటు ఆరోగ్యమూ ముఖ్యమే వ్యాయామం, శ్వాస కీలకం శారీరక క్రమ�
మహిళా కళాశాలలో ఓపెన్ జిమ్ ఆసక్తి చూపుతున్న విద్యార్థినులు సమయం చిక్కినప్పుడల్లా వ్యాయామం మియాపూర్, ఏప్రిల్ 9 : సమయం దొరికేతే చాలు.. కొందరు విద్యార్థులు సెల్ఫోన్లు, మాటల్లో నిమగ్నమై సమయాన్ని వృథా చేస�