రూ.848 కోట్లతో త్వరలో పనులు చేపడుతాంలోతట్టుప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలువిద్యాశాఖ మంత్రి సబితారెడ్డిఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశంరంగారెడ్డి, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలు, వరదల వల్ల హైదరా�
వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్కుమార్పాల్గొన్న వికారాబాద్ కలెక్టర్ పౌసుమిబసు, రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్వికారాబాద్, ఏప్రిల్ 6: కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభ
శంకర్పల్లి, ఏప్రిల్ 6 : మఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం శంకర్పల్లి పరిషత్ కార్యాలయం ఆవరణలో మండలంలోని 20 మంది లబ్ధిదారులకు రూ.7,52,500 చెక్కులు అందించారు. ఈ సం
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 6 : నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వారికి మంగళవారం క్యాంపు కార్యాలయంలో సహాయనిధి చెక్కులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంచాలకు చెందిన పర్వతాలుకు �
రంగారెడ్డి, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులకు సం బంధించి ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని నిర్ణయించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం లో కూడా పని దినా
ఇబ్రహీంపట్నంరూరల్, ఏప్రిల్ 5 : కరోనా దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సెలవుల్లో పిల్లలకు విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందించడంతో వారి అభిరుచి మ
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 5 : బాబు జగ్జీవన్రామ్ జయంతిని సోమవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డు సమీపంలోని జగ్జీవన్రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి క�
న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ: దివంగత ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు సోమవారం చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాల్లో ఘనంగా జరిగాయి. చేవెళ్ల మండల కేంద్రంలోని బాబు జగ్జీవన్రామ్ విగ్రహా �
ఆమనగల్లు, ఏప్రిల్2: పల్లెలు.. దేశానికి పట్టుగొమ్మలు అన్న మహాత్ముడి మాటలు నిజం చేస్తూ.. పంచాయతీలకు ప్రభుత్వం అధికారాలను కట్టబెట్టింది. గ్రామాల్లో జరిగే పనులన్నీ పంచాయతీ పాలకవర్గం తీర్మానం మేరకు చేపట్టేల�
రిజిస్ట్రేషన్ల శాఖకు భారీగా రాబడి రంగారెడ్డి జిల్లాల్లో 2020-21లోరూ.1571 కోట్ల రెవెన్యూ జిల్లావ్యాప్తంగా 1,69,125 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.453.78 కోట్ల రాబడి రంగారెడ్డి, ఏప్రిల�
పూడూరు , ఏప్రిల్ 2 : మండలంలోని కంకల్ గ్రామంలోని వీరభద్రేశ్వర స్వామి దేవాలయం చుట్టూ పక్కల శిలా సంపదలు దర్శనమిస్తున్నవి. ఈ శిలలు 7వ శతాబ్దానికి చెందినవై ఉండవచ్చని పలువురు మేధావులు, విద్యావంతులు పేర్కొంటున