కొత్తూరు, ఏప్రిల్ 2 : రోడ్డు నిర్మాణాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ చెక్పోస్టు నుంచి నందిగామ మండలం చేగూర్ వ�
సిటీబ్యూరో, ఏప్రిల్2 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ సెకండ్వేవ్ తీవ్రమవుతున్న నేపథ్యంలో మెట్రో రైలు ప్రయాణికుల భద్రతకు కొవిడ్-19 నిబంధనలు అమలు చేస్తున్నామని ఎల్అండ్టీ మెట్రో అధికారులు గురువారం ప్రక�
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రూ.96.10 కోట్ల పన్ను వసూలు గతేడాది కంటే 5 శాతం అధికం.. అత్యధికంగా శంషాబాద్, షాద్నగర్ మున్సిపాలిటీల్లో.. గ్రామ పంచాయతీల్లో 91 శాతం పన్ను రాబడి రూ.22.86కోట్లకు రూ.20.38కోట్లు వసూలు ఐదు మ
కులకచర్ల, ఏప్రిల్ 1: మండలంలోని బండవెల్కిచర్ల సమీపంలో ఉన్న పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం మహిమాన్విత క్షేత్రంగా ఏకశిలా పర్వతంగా వెలుగొందుతున్నది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కోర్కెలు తీర్చే స్వామి
దోమ, ఏప్రిల్ 1: దోమ మండల పరిధిలోని పాలేపల్లి గ్రామం పల్లె ప్రగతితో కొత్త పుంతలు తొక్కి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది. పల్లె ప్రకృతి వనంలో మొక్కలకు నీటి తడులను అందించేందుకు ప్రత్యేకంగా డ్రిప్ విధా�
కొడంగల్, ఏప్రిల్ 1: సమీకృత మార్కెట్లు ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని జిల్లా కలెక్టర్ పౌసుమిబసు పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని వెటర్నరీ భవనలో ఏర్పాటు చేసిన మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి కల�
గ్రామస్థాయిలోనే ధాన్యం కొనుగోళ్లు సీఎం కేసీఆర్ నిర్ణయంతో కదిలిన యంత్రాంగం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చర్యలు ముమ్మరం రంగారెడ్డి జిల్లాలో 35,333 ఎకరాల్లో యాసంగి సాగు 45 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరణ�
ఆమనగల్లు, మార్చి 30 : కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నదని, ప్రజలు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని పోలీసులు విజ్ఙప్తి చేశారు. మంగళవారం పట్టణంలో ఎస్ఐ ధర్మేశ్ ఆధ్వర్యంలో మాస�
పల్లె ప్రగతితో మెట్లకుంటకు కొత్తరూపు ఆకట్టుకుంటున్న పల్లె ప్రకృతివనం పకడ్బందీగా నర్సరీ నిర్వహణ నిత్యం చెత్త సేకరణ.. పరిశుభ్రంగా వీధులు సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం రూ.65 లక్షలతో అభివృద్ధి పనులు బొంరాస
పెద్దఅంబర్పేట, మార్చి 30: అభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమ న్వయంతో ముందుకు వెళ్లాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డివెంకట్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. �
షాద్నగర్, మార్చి 30 : కొవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో షాద్నగర్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ దవాఖాన హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన క�
ఉమ్మడి జిల్లాలో 9 సర్పంచు, 111 వార్డు స్థానాలు ఖాళీ ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 12న ఓటర్ల తుది జాబితా ప్రకటన మే లో ఎన్నికలు జరిగే అవకాశం! త్వరలో పోలింగ్ స్టేషన్లను గుర్తించేందుకు నోటిఫికే�
అగ్నిమాపక శాఖలో కైట్ ఐ టెక్నాలజీసమాచారం అందిన నిమిషానికే రెడీసరైన సమయంలో ప్రమాదాల నివారణవాహనాలకు అమర్చనున్న జీపీఎస్సిబ్బంది సెల్ఫోన్లకూ ఏర్పాటు చేసే ఆలోచనవికారాబాద్ జిల్లా కేంద్రంతో పాటు నాలుగ�
గత ఏడాది భారీ వర్షాలకు తెగిన సింగారం చెరువు కట్టఅధికారులకు స్థానిక రైతుల వినతిమొయినాబాద్, మార్చి29: ఆ చెరువు కట్ట కింద వందల ఎకరాలు ఆయకట్టు ఉంది. సుమారుగా 30 ఏండ్ల క్రితం బోరుబావులు లేని సమయంలో చెరువుకు దిగ�
శంకర్పల్లి, మార్చి 29: శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్లో ఉల్లి సీజన్ ప్రారంభమయ్యింది. మార్చి మొదటి వారం నుంచి మార్కెట్కు రైతులు ఉల్లిని వేలంపాటకు తెస్తున్నారు. కాగా ఉల్లి ధర ఒకే సారి భారీగా తగ్గడంతో రైతు