మాడ్గుల, మే 3 : కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు
ఇబ్రహీంపట్నం రూరల్, మే 3 : నియోజకవర్గంలో ప్రతిరోజు వందకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఎలాంటి లక్షణాలు లేకుండా ఒకరి నుంచి ఒకరికి సులువుగా సోకుతున్నది. జనసంచారం ప్ర
కొత్తూరు, మే 3 : ‘ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్ పార్టీదే… సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో గులాబీ పార్టీకి తిరుగులేదు..’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం �
షాబాద్, మే 3 : హై స్కూల్ విద్యార్థులకు గ్రంథాలయ సేవలు అందేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మంత్రి కార్యాలయంలో రంగారెడ్డి జిల్
వికారాబాద్, మే 1: కార్మికులు ప్రభుత్వ హక్కులు, చట్టాలను పొందుతూ అభివృద్ధి చెందాలని టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు భూమోళ్ల కృష్ణయ్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీసీఎంఎస్ స్ట్రాక్
యాచారం, ఏప్రిల్ 30 : మండలంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నియంత్రణ చర్యలు శుక్రవారం ముమ్మరం చేశారు. గ్రామాల్లో ప్రధాన రోడ్లు, వీధుల్లో రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. గ
కొత్తూరు, ఏప్రిల్ 29:కొత్తూరు మున్సిపాలిటీ ఎన్నికలకు కొన్ని గంటల్లో పోలింగ్ జరుగునుంది. ఇందు కోసం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. కొత్తూరులో మొత్తం 12 వార్డులకు గాను 12పోలింగ్ కేంద్రాలు ఏర్పా టు చేశా
వికారాబాద్, మార్చి 29, (నమస్తే తెలంగాణ): ఖరీఫ్ పంటల సాగుకు యాక్షన్ప్లాన్ సిద్ధమైంది. వికారాబాద్ జిల్లాలో 5.97 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేసిన వ్యవసాయ శాఖ అందుకు అనుగుణంగా సిద్ధం అవుతున్నది. న�
ధారూరు, ఏప్రిల్ 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పల్లె ప్రగతితో మండల పరిధిలోని కుమ్మరి పల్లి గ్రామ రూపురేఖలు మారాయి. నూతన ఏర్పడిన గ్రామ పంచాయతీ అయినప్పటికీ గ్రామంలో ప్రతి ఇం ట్లో మరుగుదొ�
గిట్టుబాటు ధర కోసమే కేంద్రాలురైతులు భౌతిక దూరాన్ని పాటించాలిపలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన డీసీసీబీ చైర్మన్కులకచర్ల, ఏప్రిల్ 28 : రైతులకు మద్దతు ధర కల్పించేం దుకే రాష్ట్ర ప్రభ�
కుత్బుల్లాపూర్ గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్అసైన్డ్ భూములను కాపాడాలని ఆదేశంకరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచనపూడూరు,ఏప్రిల్ 28: గ్రామ పంచాయతీల్లో స్థలాలను గుర్తించి శ్మశానవాటికల నిర్మాణాలు చేప
కడ్తాల్, ఏప్రిల్ 26 : కరోనా వైరస్ అరికట్టేందుకు కలిసికట్టుగా పోరాడుదామని, అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండలంలోని ప�
మాడ్గుల, ఏప్రిల్ 26 : రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని ఇర్విన్ గ్రామంలో సోమవారం కనకాల చెరువు వద్ద చేపల క్రయవిక్రయాలతో సందడి నెలకొంది. జిల్లా మత్స్యశాఖ అధికారులు చెరువులో గతేడాది జూన్లో మూడు రకాల 4లక�
రంగారెడ్డి, ఏప్రిల్ 26, (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా మారింది. ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతో బలంగా తయారైంది. ఒకప్పుడు టీడీపీ, కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న రంగారెడ్