మద్యం మత్తులో ఉండి ఓ యువకుడు సీసా పగలగొట్టి ముగ్గురిని పొడిచి గాయపరిచిన ఘటన నిజామాబాద్ రూరల్ పరిధిలో చోటుచేసుకుంది. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుపన్ పల్లి ప్రాంతంలో శనివారం రాత్రి చోటు చ�
MNS Workers Vandalise Toll Booth | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తల ఆగడాలు మితిమీరుతున్నాయి. మరాఠీ భాషపై పోరాటం నేపథ్యంలో హిందీ మాట్లాడేవారిపై దాడులు చేస్తున్నారు. తాజాగా పలు టోల్గేట్లను వారు ధ్వంసం చేశారు.
Rats in Hospital | ప్రభుత్వ ఆసుపత్రి వార్డులో ఎలుకలు తిరుగుతున్నాయి. దీంతో రోగులు ఆందోళన చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో రోగుల కంటే ఎలుకలే ఎక్కువగా ఉన్నాయంటూ విమర్శ
కర్ణాటకలోని హుబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది పట్టణంలోని పోలీసుస్టేషన్పై మూకదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 12 మంది పోలీసు సిబ్బందికి గాయాలు కాగా, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
ముంబై: పిల్లలకు ఐస్క్రీమ్ అమ్మనందుకు ఆగ్రహించిన ఒక వ్యక్తి ఆ షాపు బయట ఉన్న ఐస్క్రీమ్ స్టాక్ మొత్తాన్ని ధ్వంసం చేశాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. ఈ నెల 19న తెల్లవారుజామున 2.11 గంటలకు ఒక వ్�
భోపాల్: నిరసన ప్రదర్శన కోసం తెచ్చిన ఒక గేదె బెదిరిపోయి నిరసనకారులపైకి దూసుకెళ్లింది. దీంతో ఒకరికి గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. కరోనా నేపథ్యంలో ఏడాదికిపైగా �