టాలీవుడ్ యాక్టర్ రాంచరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశాడు. చిరుతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్ ద్వారా షేర్ చేశాడు రాంచరణ్.
స్టార్ డైరెక్టర్ శంకర్, టాలీవుడ్ హీరో రాంచరణ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ ప్రాజెక్టు కంటిన్యూగా హెల్ లైన్స్ లో నిలుస్తూనే ఉంది.
ప్రశాంత్ నీల్..ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లలో ఒకరు. కేజీఎఫ్ సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తున్నాడు.
కోలీవుడ్ డైరెక్టర్ శంకర్, రాంచరణ్ కాంబినేషన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ముందు మొదట కమల్ హాసన్ తో చేయనున్న ఇండియన్ 2 చిత్రాన్ని శంకర్ పూర్తి చేయాలన�
పాన్ ఇండియా కథాంశంతో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. కొంతకాలం క్రితం పెన్ ఇండియా గ్రూప్ ఆర్ఆర్ఆర్ ఇండియా థ్రియాట్రికల్, శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను భా�
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్..రౌద్రం రణం రుధిరం. ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్లో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుపై సినీ లవర�
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇంకా 15 రోజులు చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
కరోనా సెకండ్వేవ్ ఉధృతి సినీరంగంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ముందస్తుగా నిర్ణయించుకున్న సినిమా రిలీజ్లన్నీ వాయిదా పడుతున్నాయి. కరోనా వల్ల ఉత్పన్నమైన అనిశ్చితి ఎప్పుడు తొలగిపోతుందో తెలియని
దక్షిణాదిన తిరుగులేని స్టార్డమ్తో దూసుకుపోతోంది కన్నడ సొగసరి రష్మిక మందన్న. బాలీవుడ్లో ‘మిషన్ మజ్ను’ ‘గుడ్బై’ చిత్రాల్లో అవకాశాల్ని సొంతం చేసుకొని పాన్ఇండియా నాయికగా ఎదిగే ప్రయత్నాల్లో ఉంది. త�
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆచార్య’. హైదరాబాద్కు సమీపంలో వేసిన భారీ టెంపుల్ సెట్లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రాన్ని మే 13న ప�
రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్రాజు ఓ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించబోతున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కనున్న యాభయ్యవ చిత్రమిది కా�
శంకర్ అంటే కేవలం సౌత్ డైరెక్టర్ మాత్రమే కాదు పాన్ ఇండియన్ దర్శకుడు.. అలాగే రామ్ చరణ్ కూడా ట్రిపుల్ ఆర్ తర్వాత పాన్ ఇండియన్ హీరో అయిపోవడం ఖాయం. అలాంటి ఈ ఇద్దరు స్టార్స్తో సినిమా చేయాలని నిర్మాత అనుకున్నపు�