ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. పీరియాడికల్ కథాంశంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ చిత్రానికి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత
రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు తమన�
రామ్చరణ్ సినిమా కోసం శంకర్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా కోసం రామ్చరణ్ కంటే కూడా ఎక్కువగానే శంకర్ పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రామ�
సామాజిక ఇతివృత్తాలకు వాణిజ్య అంశాల్ని కలబోసి జనరంజక చిత్రాల్ని అందించడంలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు తమిళ అగ్ర దర్శకుడు ఎన్.శంకర్. ఆయన సినిమాలన్నీ భారీతనానికి చిరునామాగా నిలుస్తాయి. శంకర్ �
శంకర్, రామ్ చరణ్ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చి చాలా రోజులు అయిపోయింది. అయినా కూడా ఇప్పటి వరకు దీనిపై ఒక్కటంటే ఒక్క అప్ డేట్ కూడా రాలేదు. పైగా తమ సినిమా పూర్తి చేసే వరకు వేరే ప్రాజెక్ట్ చేయకూడదని మద్రాస�
టాలీవుడ్ యాక్టర్ రాంచరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశాడు. చిరుతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్ ద్వారా షేర్ చేశాడు రాంచరణ్.
స్టార్ డైరెక్టర్ శంకర్, టాలీవుడ్ హీరో రాంచరణ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ ప్రాజెక్టు కంటిన్యూగా హెల్ లైన్స్ లో నిలుస్తూనే ఉంది.
ప్రశాంత్ నీల్..ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లలో ఒకరు. కేజీఎఫ్ సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తున్నాడు.
కోలీవుడ్ డైరెక్టర్ శంకర్, రాంచరణ్ కాంబినేషన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ముందు మొదట కమల్ హాసన్ తో చేయనున్న ఇండియన్ 2 చిత్రాన్ని శంకర్ పూర్తి చేయాలన�
పాన్ ఇండియా కథాంశంతో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. కొంతకాలం క్రితం పెన్ ఇండియా గ్రూప్ ఆర్ఆర్ఆర్ ఇండియా థ్రియాట్రికల్, శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను భా�
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్..రౌద్రం రణం రుధిరం. ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్లో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుపై సినీ లవర�
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇంకా 15 రోజులు చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
కరోనా సెకండ్వేవ్ ఉధృతి సినీరంగంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ముందస్తుగా నిర్ణయించుకున్న సినిమా రిలీజ్లన్నీ వాయిదా పడుతున్నాయి. కరోనా వల్ల ఉత్పన్నమైన అనిశ్చితి ఎప్పుడు తొలగిపోతుందో తెలియని