అబద్ధాల హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చేసుకున్న తెలంగాణను కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలో ఆగం పట్టించిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మండలంలోని మేడారం గ్రామానికి చెందిన ఎంపీటీసీ నక్క రాములు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రక�
రాష్ట్ర వ్యాప్తంగా పంట పొలాలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమైనందున దానికి బాధ్యత వహిస్తూ రైతులకు ఎకరాకు రూ.25వేల నష్ట పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే ర�
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాలయాపన చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్�
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పలువురు టీఆర్ఎస్లో చేరుతున్నారని దేవరకొండ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అ