పాలకుర్తి మండలంలోని బసంతనగర్ బుగ్గరామలింగేశ్వర ఆలయానికి శివరాత్రి సందర్భంగా అధికసంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈసందర్భంగా ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నారు.
వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన పార్వతీ రామలింగేశ్వర ఆలయానికి ఎంతో విశిష్టత ఉన్నది. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో హోలీ పండుగకు ముందు మూడ్రోజులపాటు స్వామి వారి కల్యాణోత్సవాలను వ
ఒకవైపు పచ్చని చెట్లు, కొండలతో ఆహ్లాదం.. మరోవైపు కోనేరు, అతి పురాతన ఆలయం, దేవేరుల విగ్రహాలతో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తూ మహిమాన్విత క్షేత్రంగా వెలుగొందుతున్నది ఉత్తర రామలింగేశ్వరస్వామివారి దేవాలయం. రంగా�