వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన పార్వతీ రామలింగేశ్వర ఆలయానికి ఎంతో విశిష్టత ఉన్నది. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో హోలీ పండుగకు ముందు మూడ్రోజులపాటు స్వామి వారి కల్యాణోత్సవాలను వ
ఒకవైపు పచ్చని చెట్లు, కొండలతో ఆహ్లాదం.. మరోవైపు కోనేరు, అతి పురాతన ఆలయం, దేవేరుల విగ్రహాలతో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తూ మహిమాన్విత క్షేత్రంగా వెలుగొందుతున్నది ఉత్తర రామలింగేశ్వరస్వామివారి దేవాలయం. రంగా�