మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. శుక్రవారం ఆలయాలకు ఉదయం నుంచే భక్తులు బారులుదీరారు. ఆలయ ప్రాంగణాలన్నీ శివనామస్మరణతో మారుమోగాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి అనుబంధ పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలను వచ్చే నెల 5నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ రామకృష్ణారావు తెలిపారు.
మండలంలోని దామగుండం రామలింగేశ్వరాలయ ప్రాంతంలోని అడవిలో గత ఐదురోజులుగా మంటలు చెలరేగుతున్నాయి. అటవీలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో భారీగా మంటలు చెలరేగుతూ.. పొగ వ్యాపిస్తున్నది.
గోదావరి తీరంలో వెలసిన రామాలయాలు తెలుగు రాష్ర్టాల్లో అనేకం ఉన్నాయి. ఉమ్మడి జిల్లా సరిహద్దులోని నందిపేట్ మండలం ఉమ్మెడ, కుస్తాపురం, తడ్పాకల్, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, కందకుర్తి తదితర ప్రాంతాల్లో రామ�
కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆలయాలు కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకున్న భక్తులు దీపాలు వెలిగించడంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు.
మ్మడి రంగారెడ్డి జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తిక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. గుండాల్లో స్నానాలు చేసి పరమశివుడికి ప్రత్యేక పూజలు చేసి మొక్కుల�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సంవత్సరం 2022. ముఖ్యమంత్రి కేసీఆర్ మహా సంకల్పం బూని 1,100 కోట్ల రూపాయలతో పునర్నిరి ్మంచిన దివ్య క్షేత్రాన్ని ఆవిష్కరించ�