‘ఎపుడు మనుజుఁడు పరబ్రహ్మమునందు స్వల్పమైనను భేదమును గాంచునో (జీవ బ్రహ్మముల మధ్య..) అపుడే వానికి భయము కలుగును. సంశయము లేదు’ అని పై ఉపనిషత్ వాక్యానికి అర్థం. దీనికి బలం చేకూర్చే కథ ఇది. ఓ శతాబ్దం కిందటి మాట. కా
మనిషిని మహాత్ముడిని చేసే ప్రయత్నమే రామకృష్ణ పరమహంస ఉన్నన్నాళ్లూ చేశారు. రక్తమాంస శరీరులమైన మనం పరమాత్మకు ఎలా దగ్గరవ్వాలన్న మార్గాన్ని ఆయన అన్వేషించి మనకు అందించారు. మనిషి ఉన్నత స్థితిని పొందేందుకు ఎలా
రంజిత్, సౌమ్య మీనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘లెహరాయి’. రామకృష్ణ పరమహంస దర్శకుడు. మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మాత. ప్రస్తుతం నిర్మాణనంతర పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం నుండి తాజాగా ‘అరే చెప్పకు రా మామ న�
రంజిత్, సౌమ్యమీనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘లెహరాయి’. రామకృష్ణ పరమహంస దర్శకుడు. మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలోని
చిన్న కౌపీనాన్ని సంరక్షించుకుందామన్న తపన ఏకంగా ఓ సన్యాసిని సంసారిని చేసింది. ఓ చిన్న కోరిక మనిషిని ఎలా సమస్యల్లో పడేస్తుందో తెలిపే చక్కని కథ.. రామకృష్ణ పరమహంస ’కథామృతం’లో కనిపించే గాథ. ఒక సన్యాసి అడవిలో ఏ
ramakrishna paramahamsa | ఓ సారి ఓ భక్తుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వస్తాడు. తన ఇంట్లో లక్షలు ఖర్చు పెట్టి ఆడంబరంగా చేసిన పూజల గురించి డాంబికాలు పలుకుతూ ఉంటాడు. పైగా అలాంటి భారీగా చేసే ఉపచారాలతో భగవంతుడు ప్రసన్నుడవుతాడన�
నేడు రామకృష్ణ పరమహంస వర్ధంతి సర్వమత బోధనల, పారమార్థిక సాధనల కలబోతే రామకృష్ణ పరమహంస. మానవ శరీరంతోనే మాధవుడిని దర్శించుకునే మార్గాన్ని ఆచరణలో చూపిన ఆధ్యాత్మిక సుసంపన్నుడు ఆయన. యోగి మాత్రమే కాదు యోగీశ్వరు�