Spoken English Lesson 5 | నీ దినచర్య ఏమిటి? పొద్దునే ఏం చేస్తావు? ఖాళీ సమయంలో ఏం చదువుతావు? .. ఇవన్నీ సాధారణమైన ప్రశ్నలే. రోజూ ఎవరో ఒకరిని అడుగుతూ ఉంటాం. ఆ అడిగేదేదో ఇంగ్లిష్లో అడిగితే.. భాష మెరుగుపడుతుంది.
Spoken English Lesson 4 | మాట్లాడుకోవడం మొదలుపెడితే.. కొత్తకొత్త పదాలు తెలుస్తాయి. సరికొత్త ప్రయోగాలు పరిచయం అవుతాయి. ఆ ప్రయత్నంలో దినపత్రికలు మనకు సహకరిస్తాయి. నిఘంటువు సహకారమూ తీసుకోవచ్చు. మార్గం ఏదైనా లక్ష్యం ఒక్కటే
Spoken English Lesson 3 | స్నేహితులతో మనం మాట్లాడుకోని విషయమంటూ ఉండదు. సినిమాలు, వెబ్సిరీస్, రాజకీయాలు, క్రికెట్.. ఇలా ఎన్నో ప్రస్తావనకు వస్తాయి. ఆ ముచ్చట్లేవో ఇంగ్లిష్లో మొదలుపడితే మన పదకోశం పెరుగుతుంది. భాషా ప్రవాహ
రామకృష్ణ మఠ్ ఆధ్వర్యం లో సమ్మర్ శిక్షణ తరగతులు ఆన్లైన్, ఆఫ్లైన్లో నిర్వహిస్తున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. డ్రాయింగ్, అన్నమాచార్య కీర్తనలు, యోగాసనాలు, పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అం�
దేశవ్యాప్తంగా సేవలు.. వినియోగించుకుంటున్న గర్భిణులు సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 ( నమస్తే తెలంగాణ ) : ఇది కొవిడ్ కాలం. ఈ పరిస్థితుల్లో బిడ్డకు జన్మనివ్వాలంటే చాలా మంది దంపతులు కలవరపడుతుంటారు. ఎలాంటి జాగ్రత్తలు �
ఖైరతాబాద్ : తల్లి పాల విశిష్టత…దాని ప్రాధాన్యత అంశాలను ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 7 నుంచి నగరంలో సౌత్ ఇండియా లాంబ్కాన్ 2021 సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధులు డాక్టర్
కవాడిగూడ, సెప్టెంబర్ 11: స్వామి వివేకానందుడి బోధనలు అనుసరణీయమని, నేటి యువత ఆయన అడుగుజాడల్లో నడిచి.. దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పిలుపునిచ్చారు. చికాగోలో స్వామి వివేక�
కవాడిగూడ, సెప్టెంబర్ 1: భారతీయ సంస్కృతీసంప్రదాయాల విశిష్టతను యావత్తు ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని స్వామి వివేకానంద హ్యూమన్ ఎక్స్లెన్సీ డైరెక్టర్ స్వామి బోధమయానంద అన్నారు. బుధవారం లోయర�
కవాడిగూడ, ఆగస్టు 29: చెట్లను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని మహాత్మాగాంధీ రూరల్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ ప్రసన్నకుమార్, రామకృష్ణ మఠం స్వామి శితికంఠానంద అన్నారు. ఈ మేరకు ఆదివారం దోమలగూడ లో�
కవాడిగూడ: చెట్లను రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మహాత్మాగాంధీ రూరల్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ ప్రసన్నకుమార్, రామకృష్ణామఠం స్వామి శితికంఠానందలు అన్నారు. ఈ మేరకు ఆదివారం దోమలగూడ లోయర్ ట�
సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : మహిళ గర్భస్థ దశలో ఉన్నప్పుడు అందించే ప్రేరణ, సంస్కారమే ఆమెకు పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతుంది.. అలాంటి ఉత్తమ సంతానం కోసం రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ‘ఆర్యజనని’ కార్యక్