ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటుపడింది. ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, మాజీ మంత్రి సీ రామచంద్రయ్యపై అనర్హులుగా ప్రకటిస్తున్నట్టు శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు తెలిపారు. వై�
పట్టు వస్ర్తాలు, లక్ష నగదు బహూకరించిన మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, జనవరి 31 : పద్మశ్రీ అవార్డు గ్రహీత, కోయ కళాకారుడు రామచంద్రయ్యను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఘనం గా సన్మానించింది. హైదరాబాద్ మాసబ్ట్�
దేశంలో తెలంగాణ రాష్ట్ర కీర్తిని ఇనుమడింప చేయడంలో గిరిజనులు గొప్ప పాత్ర పోషిస్తున్నారని, అత్యున్నత గౌరవ పురస్కారాలు పద్మశ్రీలను సాధిస్తున్నారని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గత ఏడాది గుస్సాడి