Ram Navami | శ్రీరామనవమి వేడుకలకు అయోధ్య నగరం ముస్తాబవుతున్నది. దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ క్రమంలో 15 నుంచి 18 వరకు రామ్లల్లా దర్బారులో వీఐపీ దర్శనాలను రద్దు చేసింది.
అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు రెండు రోజుల ముందు కొత్త విగ్రహ ఏర్పాటుపై జ్యోతిర్మఠ్ శంకరాచార్య స్వామి శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి అభ్యంతరం వ్యక్తంచేశారు. అక్కడ ఇప్పటికే రామ్లల్లా వర
Ayodhya | అయోధ్య రామ మందిరాన్ని చేరుకోవాలనుకుంటున్న కోట్లాది మంది భక్తులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. దేశం నలుమూలల నుంచి 1000 రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.
దేశంలోని సీఎంలు, గవర్నర్లు, రాయబారులు వంటి ప్రముఖులకు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఓ విజ్ఞప్తి చేసింది. రామాలయంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ వచ్చే జనవరి 22న జరుగుతుందని, రాజ్యాంగపరమ�
ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించిన ఈ యాత్రకు బీజేపీ కార్యాలయం సిబ్బంది స్వాగతం పలికారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేప్ తెలిపారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మార్పులకు సంకేతమా! అని ఆశ్చర్యం వ్యక్తం చ