ఐదారేండ్లు తెలుగు తెరపై వెలిగిన అందాల తార రకుల్ప్రీత్ సింగ్ క్రమంగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. లాక్డౌన్లో రిలీజైన ‘కొండపొలం’ సినిమా తర్వాత ఆమె తెలుగు చిత్రమేదీ అంగీకరించలేదు.
దక్షిణాది చిత్రాలకు కాస్త బ్రేక్ నిచ్చిన అగ్ర కథానాయిక రకుల్ప్రీత్సింగ్ ప్రస్తుతం బాలీవుడ్లో సత్తా చాటుతున్నది. మహిళా ప్రధాన ఇతివృత్తాలతో పాటు ప్రయోగాత్మక కథాంశాల్ని ఎంచుకుంటూ కెరీర్లో దూసుకు�
రకుల్ ప్రీత్సింగ్ (Rakul Preet Singh) ఇటీవలే ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటించిన డాక్టర్ జీ ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి టాక్ తెచ్చుకుంది. కాగా రకుల్ ప్రీత్ సింగ్ దీపావళి (Diwali) సందర్భంగా తనకు గతంలో ఎదురైన ఒక అన�