గురుకులాల్లో రక్షాబంధన్కు సెలవు ఇవ్వలేదు. సోమవారం రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని బాలికల సాంఘిక సంక్షేమ గురకుల పాఠశాలలో ప్రిన్సిపాల్, సిబ్బంది కర్కశత్వంగా వ్యవహరించారు. తో
అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు నగర వ్యాప్తంగా సోమవారం ఘనంగా
నిర్వహించుకున్నారు. సోదరీమణులు అన్నదమ్ములకు రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఒకరికొకరం రక్ష అంటూ ఆనంద�
అక్కాతమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల ఆత్మీయ పండుగ రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని ఉమ్మడి జిల్లా ప్రజలు సోమవారం జరుపుకోనున్నారు. జంధ్యాల పౌర్ణమి, శ్రావణపౌర్ణమి పేర్లతో జరుపుకొనే రాఖీ పౌర్ణమి పర్వదినానికి విశేష ప్ర�
రక్షాబంధన్ వేడుకలు ప్రగతిభవన్లో గురువారం ఘనంగా జరిగాయి. తోబుట్టువు ల ప్రేమానురాగాలు, అనుబంధాలకు ముఖ్యమంత్రి నివాసం ప్రగతిభవన్ వేదికగా నిలిచింది. రాఖీపౌర్ణమి సందర్భంగా ముఖ్యమం త్రి కల్వకుంట్ల చంద్�