రాఖీ పండగ సందర్భంగా మహిళలు ఆర్టీసీ బస్సులను పెద్దఎత్తున వినియోగించుకున్నారని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. ఆరు రోజుల్లో 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించినట్టు తెలిపింది.
Raksha Bandhan | అన్నా చెల్లెలి అనుబంధం… జన్మజన్మలా సంబంధం… జాబిలమ్మకిది జన్మదినం… కోటి తారకల కోలాహలం…’ అంటూ ఎన్నో పాటలు అన్నాచెల్లిలి అనుబంధం గురించి వివరిస్తున్నాయి. అన్నయ్య లేదా తమ్ముడు తనకు ఎలాంటి కష్టం వచ్�
Raksha Bandhan | రాఖీపండుగ సందర్భంగా సోదర సోదరీమణులు కుటుంబంతో కలిసి ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహిస్తూ.. భగవంతుడి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. అయితే, సోదర సోదరీమణులు కలిసి ఈ ఆలయానికి వెళ్లడం మాత్రం నిషేధం ఉన్నది. హిం�
Raksha Bandhan 2024 |ఆడబిడ్డల, అన్నదమ్ముల పండుగ రాఖీ పౌర్ణమి రానే వచ్చింది. ఒకరి క్షేమాన్ని మరొకరు కాంక్షిస్తూ ఏడాదికొకసారి జరుపుకునే సంబరం ఇది. కుడిచేతి మణికట్టుకు కట్టే కంకణం ద్వారా తమ అనుబంధం కలకాలం నిలువాలని కోర�
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఈ పండుగను శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన అనుబంధం వీరి మధ్య ఉంటుంది. నీకు నేను రక్ష..నాకు నువ్వు రక�
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీని బట్టి ఆయా రూట్లలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అదేవిధంగా ఆడపడుచుల కోసం ఆర్టీసీ సంస్థ లక్కీ డ్రా నిర్వహిస్తున్నది. �
అన్నాచెల్లెళ్ల అనురాగ బంధానికి అపురూప వేడుక రక్షాబంధన్. హిందూ సంప్రదాయ పండుగల్లో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది రాఖీ పౌర్ణమి. ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణిమను జంధ్యాల పౌర్ణిమ లేదా రాఖీ పౌర్ణిమ �
మానవ సంబంధాల్లోని పవిత్రమైన సోదరభావాన్ని మరింత బలోపేతంచేసే రక్షాబంధన్ (రాఖీల పండుగ) సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన సోదరభావాన్ని బలోపేతం చేసే పండుగ రాఖీ పండుగ అని తెలిపారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల్లో గొ�