BRS Protest:ఈడీ, సీబీఐలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. ఈ అంశంపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఇవాళ లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. విపక్షాలు కూడా ఉభయసభలను అడ్డుకున్నాయి.
ప్రజాస్వామ్య భారత్ను నియంతృత్వ దేశంగా మార్చాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకొన్నదని ఆప్ విమర్శించింది. ప్రతిపక్షం లేకుండా చేసి ఏకపార్టీ దేశంగా మార్చాలని చూస్తున్నదని, అందుకు దర్యాప్తు సంస్థలను దుర్విన
BRS Adjournment Motion: అదానీ గ్రూపు మోసాలకు పాల్పడినట్లు హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. లోక్సభ, రాజ్యసభలోనూ ఈ అంశంపై ఇవాళ వాయిదా తీర్మానం ఇచ్చింది.
Kazipet | కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ హామీని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కింది. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వమని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశ�
న్యూఢిల్లీ : రాజ్యసభలో వెంకయ్య నాయుడు భావోద్వేగ ప్రసంగం చేశారు. తనను ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పినప్పుడు కన్నీళ్లు ఆగలేదన్నారు. తాను అడగకుండానే పార్�
టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశాడు. పంజాబ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన భజ్జీ.. సోమవారం నాడు మరికొందరు సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తెలుగు సిన�
ప్రపంచ వ్యాప్తంగా భారత్కు పేరు తెచ్చిన మాజీ అథ్లెట్ పీటీ ఉషను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి కోటాలో నలుగురి పేర్లను రాజ్యసభకు నామినేట్ చేసింది. వారిలో ‘‘పర
న్యూఢిల్లీ : రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురిని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ నలుగురు కూడా దక్షిణాదికి చెందిన వారే కావడం విశేషం. ఇళయరాజా(తమిళనాడు), విజయేంద్ర ప్రసాద్(తెలుగు వ్య
హైదరాబాద్ : తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు శ్రమజీవి పార్టీ తరపున దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఈ పార్టీ తరపున భోజరాజ్ కోయల్కర్, జాజుల భాస్కర్ నామి�
సీఎంను కలిసిన దామోదర్రావు, పార్థసారథిరెడ్డి హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును బుధవారం ప్రగతి భ�
హైదరాబాద్ : టీఆర్ఎస్ నాయకులు బండా ప్రకాశ్ ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో.. ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఈ స్థానానికి వద్దిరాజు రవిచంద్ర(గాయత
హైదరాబాద్ : తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. బండా ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. నేటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు నామి