అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో భారత స్టార్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajiv Shukla) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Mithun Manhas | భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI)’ నూతన అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ (Mithun Manhas) నియమితులయ్యారు. ఇవాళ (ఆదివారం) ముంబైలోని బీసీసీఐ కార్యాలయం (BCCI office) లో నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో మన్హాస�
భారత క్రికెట్ జట్టుకు మరో రెండు, మూడు వారాల్లో కొత్త టైటిల్ స్పాన్సర్ రాబోతున్నట్టు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలతో టీమ్ఇండియా టైటిల్ స్పాన్సర్ నుంచి డ్రీ
Jjersey Sponsors : జెర్సీ స్పాన్సర్లు లేకుండానే టీమిండియా ఆసియాకప్లో ఆడుతోంది. అయితే కొత్త స్పాన్సర్లను మరో మూడు వారాల్లోగా నిర్ణయించనున్నట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు.
BCCI President | సెప్టెంబర్ చివరలో బీసీసీఐ అధ్యక్షుడి ఎన్నికలు జరుగనున్నాయి. జులై 9న 70 సంవత్సరాలు నిండడంతో రోజర్ బిన్నీ పదవి నుంచి తప్పుకున్నారు. దాంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. బీసీసీఐ అధ్యక్షుడితో పాటు ఐపీఎల్�
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి త్వరలోనే కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు. ప్రస్తుతం బోర్డులో ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న రాజ్యసభ ఎంపీ రాజీవ్ శుక్లా.. త్వరలోనే బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా బ�
BCCI | భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) అధ్యక్షుడి రోజర్ బిన్నీ తప్పుకోనున్నట్లు తెలుస్తున్నది. ఆయన స్థానంలో జులై తాత్కాలిక అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం బీసీసీఐ
BCCI | పహల్గాంలో ఉగ్రదాడి ఘనత తర్వాత బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. పాకిస్తాన్తో ఇకపై ఎలాంటి ద్వైపాక్షిక ఆడబోదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.
పన్నెండేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెస్టిండీస్ టెస్టు జట్టు భారత్లో పర్యటించనుంది. రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు గాను విండీస్.. ఈ ఏడాది అక్టోబర్లో భారత్కు రానుంది.
Team India | టీ20 ప్రపంచకప్ విజేత టీమిండియా ఎట్టకేలకు బార్బడోస్ నుంచి సొంత దేశానికి ప్రయాణమైంది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో జట్టు భారత్లో రానున్నది. ఎయిర్ ఇండియా విమానం (AIC24WC) గురువారం ఉదయం ఆరు గంట�