శంషాబాద్ రూరల్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసమే 111జీవో ఎత్తి వేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆసెంబ్లీలో ప్రకటన చేశారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. బుధవారం శ
శంషాబాద్ రూరల్ : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. గురువారం శంషాబాద్ మండలంలోని రషీద్గూడ గ్రామానికి చెందిన యాదిరెడ్డి (60,000), పోశేట్టిగూడ గ్రామాని
మండలంలోని చిన్నగోల్కొండ గ్రామంలో సర్పంచ్ గుర్రం పద్మావతిరెడ్డి, డైరక్టర్ ఆనంతరెడ్డిల ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణమహోత్సవం వేడుకలు మంగళవారం నిర్వహించారు.