రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో (Rajasthan Elections) రికార్డు స్థాయిలో పోలింగ్ (Polling) నమోదయింది. తుది గణాంకాల ప్రకారం 73.92 శాతం ఓటింగ్ నమోదయింది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా, నేడు రాజస్థాన్ ఎన్నికల (Rajasthan Assembly Elections) ఓటింగ్ ప్రారంభమైంది.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు చిన్న పార్టీలు 68 స్థానాల్లో తలనొప్పిగా మారాయి. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ, భారతీయ ఆదివాసీ పార్టీ, భారతీయ ట్రైబల్ పార్టీ, బీఎస్పీ, సీపీఎం, జననా
విపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీల నుంచి కాంగ్రెస్కు కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని, తమకు కేటాయించాల్సిన సీట్ల గురించి పట్టి�
ప్రధాని నరేంద్రమోదీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీపై రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ తీవ్ర విమర్శలు చేశారు. వాళ్లు ఐదోండ్లకు ఒక్కసారి ఎన్నికలు వచ్చినప్పుడల్ల