ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఈడీ డబ్బును పంపిణీ చేస్తున్నదని ఆరోపించారు.
రాజస్థాన్ కాంగ్రెస్లో టిక్కెట్ల లొల్లి షురూ అయింది. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వొద్దని రాజస్థాన్ కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూమ్ ముందు ని
రాజస్థాన్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నది. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన పైలట్ వర్గాలు కాంగ్రెస్కు పెద్�
రెండు దశాబ్దాల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అజ్మీర్ సెక్స్ స్కాండల్లో(మభ్య పెట్టి లైంగిక దోపిడీ చేయడం) ప్రస్తుత రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లాట్ సహా పలువురు కాంగ్రెస్ నాయకుల పాత్ర ఉన్నదని
Rahul Gandhi: నేర చరిత్ర ఉన్న నేతలను క్యాబినెట్లోకి తీసుకుంటున్నారని, కానీ విపక్ష నేతలపై అనర్హత వేటు వేస్తున్నారని మమతా బెనర్జీ అన్నారు. రాహుల్ గాంధీ లోకసభ సభ్యత్వం రద్దుపై ఆమె రియాక్ట్ అయ్య�
జైపూర్: దేశంలో వింత సంఘటనలు జరుగుతున్నాయని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. ఇళ్లలోకి ప్రవేశించిన ఈడీ, సీబీఐ అధికారులు ఏడు రోజులైనా బయటకు వెళ్లడం లేదని విమర్శించారు. దీనిపై దేశ ప్రజలు ఆందోళన చెందు�
జైపూర్ : రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నలుగురు పోలీసులు సహా మరో వ్యక్తి ఉన్నారు. పోలీసులు గుజరాత్కు చెందిన వారని ఆ రాష్ట్ర సీఎం అశోక్ �