రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాలలో అనారోగ్యంతో ఉన్న మరో రెండు కోడెలు శనివారం మృతిచెందినట్టు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి శనివారం ఒక ప్రకటన
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి భక్తుల సమర్పించిన కోడెలను (Rajanna Kodelu) పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆదివారం నుంచి కోడెలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఇప్పటికే ప్�
వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయ గోశాలలో కోడెల మరణమృదంగం కొనసాగుతున్నది. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పట్టింపులేమి మూగ జీవాలకు శాపంగా మారింది. సరైన ఆవాసం, ఆహారం లేక తల్లడిల్లతూ తనువు చాలిస్తున్నాయి. శుక్రవారం
Vemulawada | వేములవాడ రాజన్న ఆలయంలో ఓ కోడె సొమ్మసిల్లిపడిపోయింది. భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో అద్దె కోడలను అధికారులను నిర్వహిస్తుంటారు. అయితే సోమవారం ఉదయం మొదటి షిఫ్ట్లో ఆలయానికి వ
రైతులకు పంపిణీ చేరాజన్న కోడెలసిన స్థితిగతులను తెలుసుకునేందుకు అధికార యంత్రాగం చర్యలు చేపట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశాల మేరకు దేవాలయ ఈవో రంగంలోకి దిగారు. పది ఉమ్మడ�
రాజన్న కోడెలను కబేళాలకు విక్రయించడంపై ఆలయ అధికారులు బుధవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మనుగొండ, అనంతారం, చలపర్తి గ్రామాల్లో విచారణ జరిపారు. ఆలయ సూపరింటెండెంట్ వైరి నర్సయ్య, క్లర్క్ రవి ఆయా గ్రామాల్
నిబంధనలకు విరుద్ధంగా రాజన్న కోడెలను తీసుకెళ్లి, వాటిని కబేళాకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమ వ్యాపారులకు కొంతమంది ప్రభుత్వ పెద్దలు కొమ్ము కాస్తున్నారా? వారికి అండదండలు అందిస్తున్నారా? ఫలితంగ�
రాజన్న కోడెలు దుర్వినియోగం అవుతున్నట్టు తెలుస్తున్నది. భక్తులు సమర్పించిన నిజ కోడెలను పక్కదారి పట్టిస్తున్నట్టు వెలుగు చూస్తున్నది. గతంలో గోశాల ఫెడరేషన్ ద్వారా గోశాల నిర్వాహకులకు కోడెలను అందించే వి�