కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై అమానుషంగా దాడి చేసి, రెండు నెలల పసికందు మృతికి కారణమైన వారిని వదిలిపెట్టవద్దని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రజక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్ లో ఉన్న ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం నాయకులు �
‘కాంగ్రెస్ పాలనలో రజకులకు ఒరిగిందేమీలేదు.. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటెయ్యం.. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తున్న బీఆర్ఎస్కే జై కొడతాం..