లౌడ్ స్పీకర్ల వ్యవహారం కాస్త… నేరుగా ఉద్ధవ్ వర్సెస్ రాజ్ థాకరేగా మారిపోయింది. కొన్ని రోజుల పాటు ఈ అంశం రాజ్ థాకరే వర్సెస్ మహారాష్ట్ర సర్కార్గా నడిచింది. మధ్య మధ్యలో ఇతర నేతలు విమర్శ
కొన్ని రోజులుగా అధికార శివసేన, రాజ్ థాకరే నేతృత్వంలోని నవ నిర్మాణ సేన మధ్య తీవ్ర మాటల యుద్థం నడుస్తోంది. లౌడ్ స్పీకర్లను నిషేధించాలంటూ రాజ్ థాకరే ఉద్ధవ్ సర్కార్కు అల్టిమేటం జారీ చేసిన విషయ�
లౌడ్ స్పీకర్ల తొలగింపు అంశం మహారాష్ట్రలో ఇప్పుడే సద్దు మణిగేలా లేదు. ఔరంగాబాద్లో జరిగిన ర్యాలీలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. మ�
మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరేపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు ఎప్పుడూ జెండాలు మారుస్తూ వుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రి
లౌడ్స్పీకర్లపై నిషేధం విధించాలన్న డిమాండ్ మహారాష్ట్రలో ఇంకా నడుస్తూనే వుంది. ఇదే విషయంపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన రాజ్ థాకరేకు, ప్రభుత్వానికి మధ్య రోజూ మాటల యుద్ధం జరుగుతూనే వుంది. తాజ�
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన కేంద్రహోంమంత్రికి లేఖ రాసింది. మసీదుల్లో లౌడ్ స్పీకర్లను నిషేధించాలంటూ ఎంఎన్ఎస్ ఆ లేఖలో డిమాండ్ చేసింది. లౌడ్ స్పీకర్ల విషయంలో సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శక
మహారాష్ట్ర రాజకీయాలు ఒక్క సారిగా మలుపు తీసుకున్నాయి. ఇన్ని రోజుల పాటు బీజేపీ వర్సెస్ మహా ఘట్ బంధన్గా ఉన్న రాజకీయాలు.. ఇప్పుడు ఎన్సీపీ అధినేత పవార్ వర్సెస్ రాజ్ థాకరేగా మారిపోయాయి. ఇద్దరూ ఒక�