ఐపీఎల్ పునఃప్రారంభం మ్యాచ్ రద్దుతో మొదలైంది. భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణంతో నిలిచిపోయి తొమ్మిది రోజుల తర్వాత తిరిగి మొదలైన ఐపీఎల్కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు.
మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను దక్కించుకున్న పాకిస్థాన్.. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఈ టోర్నీని ముగించింది. లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్లలోనూ ఓడి ఇప్పటికే ట�
Rain effect | బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో గత రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వివిధ ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఆంధ్రప్రదేశ్లో 294 గ్రామాలు ముంపు బారినపడ్డాయి.
T20 World Cup final:టీ20 వరల్డ్కప్లో ఆదివారం మెల్బోర్న్లో పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ
12 మృతదేహాల వెలికితీత రాజంపేటలో భారీ ప్రాణనష్టం నీటిలో చిక్కుకున్న 3 ఆర్టీసీ బస్సులు జల దిగ్బంధంలోనే చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలు భారీ వర్షాలపై ప్రధాని మోదీ ఆరా హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగ�
జలదిగ్భందం | జిల్లాలోని సిరికొండ మండలం సబ్ స్టేషన్ను వరద నీరు చుట్టుముట్టింది. తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో సబ్ స్టేషన్ లోకి భారీగా నీళ్లు చేరడంతో కరెంట్ సరఫరాను నిలిపివేశారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ)/చాదర్ఘాట్ : మధ్యాహ్నం 2:30 గంటలు.. ఆకాశం మేఘావృతం.. చినుకుగా మొదలైన వర్షం గంటన్నరపాటు దంచికొట్టింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ�