కాజీపేట రైల్వే జంక్షన్ శివారు అయోధ్యపురంలో నిర్మిస్తున్న రైల్వే కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చే డిసెంబర్లో ప్రారంభమవుతుందని దక్షిణ మధ్య రైల్వేజోన్ జనరల్ మేనేజర్ అరుణ్కుమార్జైన్ పేర
కాజీపేట జంక్షన్ శివారులో నిర్మాణమవుతున్న రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్క
మెదక్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. గురువారం సికింద్రాబాద్లో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ను కలిసి పెండింగ్ సమస్యలు పరిష్కర
రైల్వేశాఖ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తుందని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ అన్నారు. బుధవారం ఉదయం ఆయన ప్రత్యేక రైలులో సికింద్రాబాద్ నుంచి భద్రాచలం రోడ్ సెక్షన్కు చ�
మిచౌంగ్ తుఫాన్ వల్ల మధురై -నిజాముద్దీన్, తిరుచిరాపల్లి- హౌరా, విశాఖపట్నం- తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తున్న రైళ్లను ఈ నెల 4, 5 తేదీలలో రద్దు చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
రాష్ర్టానికి ఎట్టకేలకు రెండు రైల్వే ప్రాజెక్టులను రైల్వేశాఖ మంజూరు చేసింది. ఇందులో ఔటర్ రింగ్రైలు ప్రాజెక్టుతోపాటు పటాన్చెరు (నాగులపల్లి)-ఆదిలాబాద్కు కొత్త రైల్వేలైన్ ఉన్నాయి.
ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే కాజీపేటలో వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. పరిశ్రమ ఏర్పాటు కోసం కేటాయించిన స�
జర్నలిస్టుల రైల్వే పాస్లను వెంటనే పునరుద్ధరించాలని జర్నలిస్టు సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సికింద్రాబాద్ రైల్నిలయం ఎదుట హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ