స్మార్ట్ఫోన్ యుగంలో సంప్రదాయ రేడియో అవసరం చాలావరకు తీరిపోయి ఉండొచ్చు.. కానీ, దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల ప్రజలకు ఆకాశవాణి అవసరం ఇంకా ఉంది. ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో అయితే మరీ ఎక్కువ.
Maharashtra's Raigad Landslides | కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి (Maharashtra Landslides). ఈ సంఘటనలో 13 మంది మరణించారు. సుమారు 48 కుటుంబాలకు చెందిన వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.
Landslide | మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు కొండచరియలు (Landslide) విరిగిపడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
Mumbai | మహారాష్ట్రలోని రాయ్గడ్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా తొమ్మిది మంది దుర్మరణం చెందారు. గురువారం ఉదయం 5 గంటల సమయంలో రాయ్గడ్ జిల్లా రెపోలి
Accident | ముంబైలోని చెంబూర్లో గల ఓ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో 10వ తరగతి చదువుతున్న 48 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు విహార యాత్ర కోసం లోనావాలా ప్రాంతానికి (కొండ ప్రాంతం) వెళ్లారు. ఆదివారం సాయంత్రం తిరిగి వస్త�
32 మంది మృతి| మహారాష్ట్రలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు పలు ప్రాంతాలను వరదలతో ముంచెత్తాయి. భారీవర్షాల కారణంగా రాయగఢ్ జిల్లాలోని మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడ్డ�
రాయ్గఢ్| మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాయగఢ్ జిల్లాలోని మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఐదుగురు మరణించగా, 30 మందికిపైగా కనిపించకుండా పోయారు.
కొండచరియలు| భారీ వర్షాలతో మహారాష్ట్ర వణికిపోతున్నది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో రాయగఢ్ జిల్లా మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శిథిలాల కింద సుమారు 300 మందికిపైగా చిక్కుకున్నట్�