రహ్మత్నగర్ డివిజన్లో కాంగ్రెస్ కుమ్ములాటలు తారాస్థాయికి చేరుతున్నాయి. కార్పొరేటర్ సీఎన్ రెడ్డి వర్గంపై ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి తరచూ ఆధిపత్యం ప్రదర్శించేందుకు విఫలయత్నం చేస
జూబ్లీహిల్స్ : కార్మికులకు అండగా ప్రభుత్వం ఉంటుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఆదివారం రహ్మత్నగర్ డివిజన్