Parineeti Chopra | బాలీవుడ్ తార పరిణీతి చోప్రా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుందనే వార్తలు ప్రచారమవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దాతో ఆమె వివాహం జరగనుంది. ఇప్పటికే సంప్రదాయ రోకా కార్యక్రమం నిర్వహించిన
Raghav-Parineeti | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా (Raghav Chadha ), బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా (Parineeti Chopra) డేటింగ్లో ఉన్నారని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా తెగ ప్రచారం �
Raghav-Parineeti | ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా, బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ముందుగా ఢిల్లీలో ఇంగేజ్మెంట్ జరుగనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు ఇరు కుటుంబా�
అందంతో పాటు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో రాణిస్తూ బాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకుంది పరిణీతి చోప్రా. పన్నెండేండ్ల కెరీర్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి యువతరంలో క్రేజ్ను సంపాదించుకుం
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ప్రేమలో ఉన్నారని, గత కొన్ని రోజులుగా డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఇటీవల విపరీతంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.
Parineeti Chopra | ఆప్ ఎంపీ (AAP MP) రాఘవ్ చద్దా (Raghav Chadha), బాలీవుడ్ (Bollywood) స్టార్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra) డేటింగ్లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పరిణీతి ప్రముఖ �
ఢిల్లీ శాసనసభలో కేవలం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ భారీ మెజారిటీ కలిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పేరుతో పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నదని ఆ పార్టీ ఆరోపించింది.
Manish Sisodia | ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో కేసు నమోదు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సిసోడియా జైలు నుంచి బయటికి రావడం కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇ
Political news | దేశంలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలన్నదే బీజేపీ ప్రధాన లక్ష్యమని ఆప్ ఎంపీ రాఘవ్చద్దా మండిపడ్డారు. దేశంలో ఒకటే పార్టీ, ఒకే నాయకుడు ఉండాలని బీజేపీ కోరుకుంటున్నదని ఆయన విమర్శించారు.
చంఢీఘడ్: పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ఆ రాష్ట్రం నుంచి అయిదుగురు రాజ్యసభ సభ్యుల్ని నామినేట్ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 92 స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈనె�
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ విక్టరీ కొట్టనుంది. ఇవాళ జరుగుతున్న కౌటింగ్లో ఆ పార్టీ 88 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప�