పైన పటారం.. లోన లొటారం అన్నట్టుంది వరంగల్లోని సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం తీరు. డొల్లతనాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్ల వ్యయంతో వరంగల్ కేఎంసీలో ఆరు అంతస్తుల భవనంలో ని�
పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆలోచనల నుంచి పుట్టిందే తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్ (T-diagnostics) అని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు.
జిల్లాలో త్వరలో రేడియాలజీ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో రూ.75 లక్షలతో చేపట్టిన రేడియాలజీ పరీక్షల కేంద్ర భవన నిర్మాణానికి జడ్పీ