పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న చిత్రం రాధేశ్యామ్ (Radhe Shyam) . అయితే రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ జనవరి 12న వస్తుందని, ఈ నేపథ్యంలో రాధేశ్యామ్ విడుదల వాయిదా వేస్తున్నట్టు వార్
ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన పూజా హెగ్డే తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషలలో సినిమాలు చేస్తూ బిజీగా మారింది. పూజా హెగ్డే నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో పాటు రాధే శ్యామ్ �
Radhe shyam | ప్రభాస్ సినిమాలపై ఇప్పుడు అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా కూడా దీనికి మినహాయింపు కాదు. దీనిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కథ నచ్చితే ఎంతైనా ఖ�
ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్లో రాధే శ్యామ్ చిత్రం ఒకటి. పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నారు. 1980లలో యూరప్ న
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్. పీరియాడికల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీలో
కొందరికి బుల్లితెర యాడ్స్ని చాలా ఇష్టంగా చూస్తుంటారు. సాధారణంగా యాడ్స్ వస్తే ఛానెల్ మారుస్తారు. కొందరు మాత్రం యాడ్స్ కోసమే వెయిట్ చేస్తుంటారు. మరి ఆ యాడ్స్ కూడా అంత బాగుంటాయి. అప్పుడు ఎయిర్టెల్ �
ప్రస్తుతం టాలీవుడ్లో బిజీగా ఉన్న హీరోయిన్స్లో పూజాహెగ్డే ఒకరు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్న పూజా హెగ్డే త్వరలో రాధే శ్యామ్ చిత్రంతో పాటు మోస్ట్ ఎలిజ�
సంక్రాంతి అంటే టాలీవుడ్కు నిజంగా పెద్ద పండగే !! ఈ సీజన్కు సినిమా వస్తే కలెక్షన్లు బాగా వస్తాయని ఒక టాక్ ! అది కాకుండా చాలామంది హీరోలకు సంక్రాంతి రిలీజ్ సెంటిమెంట్గా ఉంది. ఈ సీజన్లో వస్తే తమ �
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయబోతున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మ
ప్రభాస్ రాధే శ్యామ్ అప్డేట్ | సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి పెద్దగా అప్డేట్స్ ఏమీ ఇవ్వలేదు. మధ్యలో రెండు మూడు పోస్టర్లు, టీజర్ వదిలారు అంతే. ఆ తర్వాత కూడా అప్డేట్ కోసం చాలా సమయమే తీస
రాధే శ్యామ్ సినిమా కోసం హైదరాబాద్లో ఏకంగా ఇటలీ దేశం సెట్ నిర్మించారు. దాని కోసం 30 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేశాడు దర్శకుడు రాధాకృష్ణ.