పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా రాధేశ్యామ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ కొంత ప్యాచ్ మినహా పూర్తయింది.
సాహో చిత్రం తర్వాత ప్రభాస్ నటించిన మూవీ రాధేశ్యామ్. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. మంచ
మంగళూరు సోయగం పూజాహెగ్డే వరుస సినిమాలతో బిజీగా ఉంది. లాక్డౌన్ విరామం తర్వాత ఆమె తిరిగి షూటింగ్స్కు ఉత్సాహంగా హాజరవుతోంది. ఇటీవలే తెలుగులో ప్రభాస్తో కలిసి ‘రాధేశ్యామ్’ చిత్రీకరణలో పాలుపంచుకుంది.
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణకుమార్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. పూజాహెగ్డే కథానాయిక. లాక్డౌన్ అనంతరం శుక్రవారం చిత్రీకరణను పునఃప్రార�
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణకుమార్ దర్శకుడు. గోపీకృష్ణమూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే క�
అభినయపరంగా ఎలాంటి పాత్రకైనా సిద్ధమేనని, అయితే వినోదాన్ని పండించడం ఆషామాషీ విషయం కాదని చెప్పింది మంగళూరు సుందరి పూజాహెగ్డే. ప్రస్తుతం ఈ సుందరి తెలుగులో ‘రాధేశ్యామ్’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్R
కరోనా మహమ్మారి దేశాన్ని ఎంతగా కుదిపేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైరస్ వలన ఎందరో బతుకులు చిన్నాభిన్నం అయ్యాయి. కరోనా బారిన పడ్డవారు వైద్యం అందక లబోదిబోమంటున్నారు. ఇలాంటి వా�
ఒకప్పుడు ఓటీటీ అంటే ఏంటో కూడా కొందరికి తెలియని పరిస్థితి. కాని ఇప్పుడు కరోనా పరిస్థితులలో చాలా మంది సినీ ప్రియులు ఓటీటీపై మక్కువ చూపిస్తున్నారు. థియేటర్స్ తెరవకపోవడం, ఓపెన్ చేసిన కరోనా వల�
ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన చిత్రం రాధే శ్యామ్. ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూలై 30న విడుదల చేయబోతున్నట్టు కొద్ది రోజుల క్రితం ప్ర�
కరోనా మహమ్మారి వలన అన్ని రంగాలు ఎంతగా చిన్నాభిన్నం అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ తగిలింది. దాదాపు తొమ్మిది నెలల పాటు సినిమా షూటింగ్స్, రిలీ