సుదీర్ఘ భారత ఫుట్బాల్ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. కండ్లు చెదిరే ఆటతీరుతో కోట్లాది అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న దిగ్గజ ఫుట్బాలర్ సునీల్ ఛెత్రి ఆటకు వీడ్కోలు పలికాడు. తన 19 ఏండ్ల ఫుట్బాల్ కెరీర�
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టోర్నీలో భారత యువ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ అదిరిపోయే శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో నాగల్ 6-2, 6-2తో అమెరికా వైల్డ్కార్డ్ ఎంట�
ఏఎఫ్సీ మహిళల ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ రౌండ్-2లో భారత మహిళల ఫుట్బాల్ జట్టుకు కఠినమైన డ్రా ఎదురైంది. గురువారం జరిపిన డ్రాలో గ్రూపు-సిలో భారత్.. జపాన్, వియత్నాం, ఆతిథ్య ఉజ్బెకిస్థాన్లతో తలపడాల్సి ఉం�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గండ్ర మోహన్రెడ్డి మెమోరియల్(జీఎంఆర్ఎం) ట్రస్ట్ట్ ద్వారా ఉచిత కోచింగ్ తీసుకొని ఇటీవల వి డుదలైన ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఆ�
కష్టపడితే సాధించలేనిదంటూ ఏదీ లేదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఇటీవల ఎస్సై, కానిస్టేబుల్ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఇందులో అర్హత సాధించిన అభ్యర�
ఎంతో శ్రమిస్తే తప్ప అద్భుత విజయాలు సాధ్యం కావని, ఇందుకు ఇటీవల సివిల్స్లో మంచి ర్యాంకులు సాధించిన ఇంజినీర్లే నిదర్శనమని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి చెప్పారు. వారిని యువత స్ఫూర్తిగా �