QR code scam : దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్తో రెచ్చిపోతున్న స్కామర్లు అమాయకులను ఆన్లైన్ వేదికగా అడ్డంగా దోచేస్తున్నారు.
అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతున్నది. అయితే భక్తుల విశ్వాసాలను సొమ్ము చేసుకొనేందుకు సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది.
వెంగళరావునగర్ : ఆర్మీ అధికారిగా తనకు తాను పరిచయం చేసుకున్న ఓ అగంతకుడు ఇల్లు అద్దెకు కావాలంటూ యజమాని ఖాతాలో డబ్బులు స్వాహా చేశాడు. ఎస్.ఆర్.నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇన్స్పెక్ట�