కెనరా బ్యాంక్ అంచనాలకుమించి రాణించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.3,757 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.3,175 కోట్లతో పోలిస్తే 18 శాతం అధికం. స
ఐటీ సేవల సంస్థ విప్రో నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,834.6 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,074.5 కోట్లతో
అపోలో హాస్పిటల్స్ ఆర్థిక ఫలితాల్లో రాణించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో సంస్థ రూ.144 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అన్ని విభాగాలు అంచనాలకుమించి రాణించడంతో గతేడాది ఇదే త్రైమాసికంలో
యోగా గురువు రామ్దేవ్ బాబాకు చెందిన పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.263.7 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాస�
గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను రూ.213.47 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది కరూర్ వైశ్యా బ్యాంక్. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికానికిగాను నమోదైన రూ.104.37 కోట్ల లాభంతో పోలిస్తే రెండు రెట్లు ప�
హైదరాబాద్, జూన్ 22: ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థయైన ఎన్ఎండీసీ ఆర్థిక ఫలితాల్లో రాణించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.2,838 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం వచ్చ�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: హెచ్డీఎఫ్సీ ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 15.8 శాతం పెరిగి రూ.8,434 కోట్లుగా నమోదైంది. గతేడాది రూ.7,280 కోట్ల ల