ప్రముఖ ఔషధ సంస్థ అరబిందో ఫార్మా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ రూ.919 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
దేశీయ ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ ఎన్ఎండీసీ ఆర్థిక ఫలితాల్లో రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.1,661.04 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమ
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.6,068 కోట్ల స్టాండ్లోన్ నికర లాభాన్ని గడించింది.
ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) ఆశాజనక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.392 కోట్ల నికర లాభాన్ని గడించింది
న్యూఢిల్లీ, జూలై 29: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.3,977.77 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,443.72 కోట్లతో �
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన విప్రో భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి రెడీ అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 38 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోవడానికి సిద్ధమవుతున్నది. ఆర్థిక ఫలితాల విడుదల సందర�
ఆదాయం రూ.52,758 కోట్లు 6 లక్షలు దాటిన ఉద్యోగుల సంఖ్య న్యూఢిల్లీ, జూలై 8: సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాల్ని అందుకోలేకపోయాయి. 2022 ఏప్రిల్-జూన్ తొలి త్రైమాసికంలో కంపెనీ నికరలాభం న�
న్యూఢిల్లీ, జూలై 24: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ నికరలాభం జూన్తో ముగిసిన త్రైమాసికంలో 30.24 శాతం వృద్ధితో రూ. 3,343 కోట్లకు చేరింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ లాభం రూ. 2,567 కోట్లు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆదా