తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఎన్నో మలుపులు, ఎన్నో దశలను దాటుకుని విజయతీరాలను చేరుకున్నది. ఈ ప్రయాణం అనేక వైరుధ్యాలు, సంఘర్షణలు, త్యాగాల సమాహారం. వీటన్నిటినీ జీవితంలో భాగంగా చిత్రించాల్సిన ఆవశ్యకతను గ
యాజ్ఞవల్క్యుడు.. మహాముని. గొప్ప సాధకుడు. అపార జ్ఞాని. యాజ్ఞవల్క్య స్మృతి రూపకర్త. వైశంపాయనులవారి ప్రియ శిష్యుడు, మేనల్లుడు కూడా. వీరి పూర్వీకులది నేటి గుజరాత్ ప్రాంతమని అంటారు. బాల్యం నుంచీ పరమ జిజ్ఞాసి. ప
కవి, పరిశోధకుడు, విమర్శకుడు డాక్టర్ టి.శ్రీరంగస్వామి వెలువరించిన సాహిత్య వ్యాస సంపుటి ‘పలుకుజెలి’. తన పలుకులకు చెలి సరస్వతి అని చెబుతూ, ఆమె అనుగ్రహాన్ని ఆశిస్తూ ఈ శీర్షికను ఎంచుకున్నారు. ఇందులో 16 వ్యాసా�
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచీ ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం ఏటా తెలంగాణ కథలతో సంకలనాలను అచ్చు వేస్తున్నది. ఈ ప్రాంతపు కథకులను ప్రోత్సహిస్తున్నది. ఈ ప్రయత్నంలో వచ్చిన తొమ్మిదో సంకలనమే ‘నెనరు’. ఇం�
ప్రస్తుతం ఉద్యోగాలు, వ్యాపారాలు కార్పొరేట్ మయమైపోయాయి. వ్యాపార సంస్థల నిర్వహణ కోసం బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో ప్రత్యేక మేనేజ్మెంట్ విద్య కూడా అందుబాటులో ఉంది. ఇందులో విద్యార్థులకు సిద్ధాం�
మనుషులు ఒకరితో ఒకరు, ఆ ఒక్కరు మరొకరితో పరిచయమవుతూ, ఒకరికొకరు సాయం చేసుకోవడం ‘రిలేషనల్ నెట్వర్క్'. ఈ సంబంధాన్ని ఒక చిత్రంలో చూపిస్తే అది శాఖోపశాఖలుగా విస్తరించిన చెట్టులా ఉంటుంది.
నాకెప్పుడు దేముడొస్తిందో నాకు తప్ప ఇంగెవురికీ తెల్దు. దేముడ్ని నమ్మనోల్లు నన్ను దొంగ దేవుడమ్మని ఎక్కిరిస్తారు..’ అంటూ మొదలవుతుంది ‘దేవుడమ్మ’ కథ, కథల పుస్తకం. ఈ కథలో దేవుడమ్మ నిజంగానే దొంగ దేవుడమ్మ.