పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘పులిట్జర్' పురస్కారం ఈసారి ఇద్దరు భారతీయ జర్నలిస్టులను వరించింది. డిజిటల్ నిఘా వ్యవస్థలు, సైబర్ మోసాల వెనుకున్న వ్యవహారాలను లోతుగా అధ్యయనం చేసి..
Pulitzer Prize: ఆర్టిస్ట్ ఆనంద్ ఆర్కే, జర్నలిస్టు సుపర్ణ శర్మ.. 2026 పులిట్జర్ ప్రైజ్ను గెలుచుకున్నారు. ఇలుస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కామెంటరీ విభాగంలో వాళ్లు ఈ అవార్డు చేజిక్కించుకున్నారు. ట్రాప్డ్ అనే �
న్యూయార్క్: ఇటీవల మరణించిన ఫోటో జర్నలిస్టు డానిష్ సిద్ధిక్కు రెండవ సారి పులిట్జర్ ప్రైజ్ దక్కింది. ఫీచర్ ఫోటోగ్రఫీ క్యాటగిరీలో ఆయనకు ఈ అవార్డు దక్కడం విశేషం. రైటర్స్ వార్తా సంస్థకు �
న్యూయార్క్, జూన్ 12: అమెరికాలో ఓ పోలీసు దుశ్చర్యను వెలుగులోకి తీసుకువచ్చిన భారతీయ-అమెరికన్ నీల్బేడీ లోకల్ రిపోర్టింగ్ విభాగంలో పులిట్జర్ అవార్డు గెలుచుకొన్నారు. ఆయన టంపాబే టైమ్స్ అనే వార్తాసంస్�
భారత సంతతికి చెందిన మేఘా రాజగోపాలన్కు క్షేత్రస్థాయి పరిశోధనాత్మక జర్నలిజం కథనాలకు గాను అమెరికా ప్రతిష్ఠాత్మక పులిట్జర్ అవార్డు లభించింది. లండన్ కేంద్రంగా అంతర్జాతీయ రిపోర్టర్గా పనిచేస్తున్న మేఘ�