ఇందిరమ్మ ఇండ్ల్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంటుందని,
విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి చేయడంతో పాటు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు క్యాంపు కార్యాలయంలో యాలాల మండలానికి చెందిన 80 మ�
అభివృద్ధిని చూసి మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఫరూఖ్నగర్ మండలం బూర్గుల,
కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేసి అరిగోస పడుతున్నట్లు కర్ణాటక రాష్ట్ర రైతులు 200 మంది కొడంగల్, గద్వాల నియోజకవర్గాల్లో నిరసనలు తెలియజేస్తూ, ప్రజలకు వివరిస్తున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. అక్కడ
ప్రజాసేవకుడిగా ప్రజల మధ్యలో ఉన్నానని, మీ ఆశీర్వాదం ఉండాలని ఉప్పల్ బీఆర్ఎస్పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. చిలుకానగర్ డివిజన్ బీఆర్ఎస్పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించా�