ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్రెడిట్ కార్డుల మొండి బకాయిలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది మార్చిలో క్రెడిట్ కార్డ్ పోర్ట్ఫోలియో నుంచి స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 14.30 శాతందాకా ఉన్నట్టు సోమవారం రిజర్వ్ బ�
ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) కూడా వడ్డీరేట్లను తగ్గించింది. రెపో లింక్డ్ లెండింగ్ రేటును పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. తగ్గించిన రేట్లు వెంటనే అమలులోకి వచ్చాయని ప�
బ్యాంక్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈనెల 23 నుంచి 25 వర కు జరిగే సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎస్బీ యూ) పిలుపునిచ్చింది. బుధవారం నారాయణగూడలోని ఎస్బీఐ ఓఏ భ
ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ను ‘డబ్బు మూటలపై కూర్చొన్న పాము’గా ప్రధాని మోదీ అభివర్ణించారని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ పేర్కొన్నారు.
కనుమరుగు కానున్న ప్రభుత్వరంగ బ్యాంకులు సవరణల దిశగా బ్యాంకింగ్ కంపెనీల చట్టం త్వరలో పార్లమెంట్కు తేనున్న మోదీ సర్కారు ఆర్బీఐతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చలు ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తున్న మో�