ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తామని, నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారిస్తామని కరీంనగర్ నూతన పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం స్పష్టం చేశారు. ఆదిలాబాద్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన, ఆదివారం జిల్లా పోలీస్ కార్�
ప్రజల రక్షణ, భద్ర త పోలీసుల బాధ్యత అని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పేర్కొన్నారు. సోమవారం టూ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని రడగంబాల బస్తీలో పోలీసులు కార్డన్సెర్చ్ నిర్వహించా రు. ఇంటింటికీ సోదాలు నిర�
రోడ్ల మీద గుంతలు చూడటానికి చిన్నగా అనిపించినా... అది అంత తేలిగ్గా తీసుకోవాల్సిన అంశం కాదు. చిన్న గుంతలు పెద్దవైతే ప్రమాదకరంగా పరిణమిస్తాయి. వానకాలంలో అయితే నీళ్లతో నిండి వాహనదారులకు, పాదచారులకు ఇబ్బంది క�
ప్రజా భద్రతలో భారత్కంటే పాకిస్థానే ఉత్తమ స్థానంలో నిలిచింది. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణలో పోలీసుల పనితనం ఎన్నో చిన్నదేశాలకంటే మనదేశంలో అధ్వాన్నంగా ఉన్నదని గాలప్ లా అండ్ ఆర్డర్ ఇండెక్స్-2021లో తేలింది
వర్షాలకు జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. మంగళవారం మహబూబాబాద్లోని కలెక్టర్ కార్యాలయంలో వర్షాలపై అన్ని శాఖల అధికారులత
నగరంలో ప్రజల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం స్మార్ట్సిటీలో భాగంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ వై సునీల్ రావు తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థల�