ప్రజలకు అసౌకర్యం కల్గిస్తూ చట్టాన్ని అతిక్రమంచే వాళ్లు ఎంతటి వారైనా సరే.. పోలీసులు కేసులు నమోదు చేయాలి... ప్రజలను ఇబ్బందులుకు గురిచేసే వాళ్లపై పోలీసులు సుమోటో కేసులు నమోదు చేయాలి...
ఆహ్లాదకర ప్రశాంత వాతావరణం.. చుట్టూ చెరువులు.. పచ్చని పొలాలు.. నేటికీ కుల వృత్తులతో ఉపాధి.. ఆరోగ్యవంతమైన జీవనం.. బడుగు బలహీన వర్గాల పేదలు.. ఇదీ యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట పరిసర ప్రాంతాలవాసుల జీవన గ
ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలు నివ్వెరపరుస్తున్నయ్. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అప్పట
ప్రధాని మోదీ తాను చాయ్వాలానని చెప్పుకొంటారు. ఆకలి బాధలు తెలిసిన చాయ్వాలా ప్రధాని అయితే ఏం జరగాలి? సామాన్యులకు ఎటువంటి ఫలితాలు దక్కాలి? ఈ తొమ్మిదేండ్లలో ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు సామాన్యుల ఆగ్రహమే జవాబు.
పాలు, అనుబంధ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీకి వ్యతిరేకంగా సామాన్యులు గళాన్ని వినిపించారు. ‘పిల్లలకు పాలు కూడా దొరకనివ్వరా’ అంటూ బీజేపీ నేతలపై దుమ్మెత్తిపోశారు. ఇది అత్యంత దుర్మార్గపు ని
న్సిల్,పెన్ను.. పాలు..పెరుగు..జీఎస్టీకి కాదేదీ అనర్హం..ఆఖరికి శ్మశానాన్ని కూడా పన్ను పరిధిలోకి తీసుకొచ్చిన కేంద్రం తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను అమాంతంగా పె