Suchirindia | సుచిరిండియా ఫౌండేషన్ రాష్ట్రవ్యాప్తంగా 32వ జాతీయ & రాష్ట్ర స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ను నిర్వహించింది. యువ మెదళ్లను పెద్దగా కలలు కనేలా, తెలివిగా ఆలోచించేలా ప్రోత్సహించాలనే లక్ష్యంత
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందిస్తుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గణతంత్ర వేడుకల్లో భాగం�
భిన్న జాతులు, మతాలు, కులాల సమాహారంగా ఉన్న దేశంలో అందరినీ ఐక్యం చేసి, భారతజాతిగా నిలబెట్టిన ఘనత మన రాజ్యాంగానికి దక్కుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) అన్నారు.
హైదరాబాద్ పబ్లిక్గార్డెన్స్లో ఈ నెల 26న గణతంత్ర దినం వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు సీఎస్ శాంతికుమారి తెలిపారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వేడుకల్లో పాల్గొని, జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని వ�
అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి జరుగనుండటంతో అసెంబ్లీకి 4 కిలోమీటర్ల పరిసర ప్రాంతాలలో ఆంక్షలు ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నెల 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
CM KCR | స్వాతంత్ర్యానికి పూర్వమే హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ పబ్లిక్ గార్డెన్లో జా�
CM KCR | దేశంలోనూ, రాష్ట్రంలోనూ మతోన్మాదశక్తులు పేట్రేగి పోతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. తమ సంకుచిత ప్రయోజనాల కోసం సామాజిక సంబంధాల నడుమ ముళ్లకంపలు నాటుతున్నాయి. విద్వేషపు మంటలు రగిలిస్తూ, వి�
CM KCR | నేటి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా చిరస్మరణీయులైన ఆనాటి వీరయోధులందరినీ పేరు పేరునా తలుచుకోవడం మన కర్తవ్యం.. వారందరి ఉజ్వల స్మృతికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని సీఎం కేసీఆర
CM KCR | యావత్ తెలంగాణ ప్రజలకూ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ పబ్ల
CM KCR | తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఆరు దశాబ్దాల అస్తిత్వ పోరాటం తరువాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఎనిమిదేండ్లలోనే అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరుకున్నది. ఉద్యమ నాయకుడే పాలనాధ్యక్షుడై పసిడి తెలంగాణే లక్ష్యంగా పాలనను పరుగులు పెట్టిస�
హైదరాబాద్ : వ్యవసాయం దండుగ కాదు.. పండగ అని నిరూపించామని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. ‘సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకుల అనాలోచిత, వివక్షాపూరిత విధానాల కారణంగా తెలంగాణ ప�
హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పబ్లిక్ గార్డెన్స్లో ఘనంగా జరిగాయి. వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండా వందనం చేశార