సీఎం పదవి ఉంటుందో ఉడుతుందో అనే అయోమయంలో రేవంత్రెడ్డి ప్రస్టేషన్లో ఏమి మాట్లాడుతున్నడో ఆయనకే అర్థం కావడం లేదని, ఆయనకు పాలన చేతకావడం లేదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి, ఎఫ్డీసీ మాజీ చైర్�
పట్టణంలోని మహ్మద్ ఖాసీం బస్తీ స్క్రాప్ దుకాణాన్ని శాశ్వతంగా తరలిస్తారా.. లేక ఎప్పటిలాగే జరిమానా విధించి వదిలేస్తారా అని ఆయా బస్తీల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Chandrababu | విశాఖలోని రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ప్రజాభిప్రాయ సేకరణ కంటే ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడం నేరమా? కాదా ? అనే విషయం ప్రజాకోర్టులో తేలి శిక్షించడమే సరైన నిర్ణయమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్�
అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని చిదిమిన కామాంధుడికి ప్రజా కోర్టులో ఉరి శిక్ష విధించాలని మహిళా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో జరిగిన బాలికపై లైంగికదాడి, హత్యకు న�