అభయహస్తం దరఖాస్తుల స్వీకరణకు నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా గందరగోళంగా కొనసాగుతున్నది. శనివారం కూడా చాలాచోట్ల దరఖాస్తు ఫారా లు అందక జనం ఇబ్బందులు పడ్డారు.
ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శనివారం కొనసాగింది. మూడో రోజూ ప్రజలు దరఖాస్తు చేసేందుకు పోటీపడ్డారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలు, ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లలో దరఖాస్తులు వెల్లువెత్త
మేడ్చల్ నియోజకవర్గంలో ప్రజా పరిపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం కొనసాగింది. రెండో రోజూ దరఖాస్తులు వెల్లువెత్తాయి. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అధికారులకు దరఖాస్తులు సమర్పించారు.
అర్హులందరికీ ప్రజాపాలన దరఖాస్తులు అందజేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం మహేశ్వరంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజాపాలన ఫారాలను కొంత మందికే అందజేయడంతో చాలా మంది ప్రజ�
రాష్ట్రంలో వరినాట్లు వేసే సమయమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అత్యవసరంగా ఎరువులు, రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందజేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
ప్రజా పాలన కేంద్రాల వద్ద గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని.. ఎవరూ జిరాక్స్ సెంటర్లకు వెళ్లి ఇబ్బందులు పడొద్దని కూకట్పల్లి జోన్ కమిషనర్ వి.మమత అన్నారు.