CPS | రాష్ట్ర ప్రభుత్వం 2023 జూలై 1 నుండి అమలు చేయాల్సిన పీఆర్సీ ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచినా నివేదిక వెలువరించకపోవడం అన్యాయమని, వెంటనే పీఆర్సీ నివేదికను బహిర్గత పరిచి ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించి అ�
జీవో నంబర్ 317 అమలులో ఏర్పడిన సమస్యలను వెంటనే పరిషరించాలని క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్కు పీఆర్టీయూ టీఎస్ విజ్ఞప్తిచేసింది.
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, బదిలీ అయిన వారి రిలీవ్కు షెడ్యూల్ విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపిందని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ప
తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ పరిధిలో సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా, నిబంధనలను పాటించకుండా అక్రమంగా ప్రాంతీయ స్థాయి కో ఆర్టినేటర్లు(ఆర్ఎల్సీ)గా నియామక ఉత్తర్వులను వెంట�
డీఎస్సీ -2003 టీచర్లకు సీసీఎస్ పథకాన్ని మినహాయించి, పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని పీఆర్టీయూటీఎస్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ�