కమీషన్ నగదు కోసం రేషన్ డీలర్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేశారు. ఐదు నెలలుగా రేవంత్ ప్రభుత్వం కమీషన్ విడుదల చేయకపోవడంతో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర �
ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగిన పాపానికి దాడులు చేస్తారా..? అని బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్కుమార్, బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు, ఎంపీటీసీల ఫోరం మండల మా
కర్ణాటకలో ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ) 2ఏ క్యాటగిరీలో తమను చేర్చాలని డిమాండ్ చేస్తున్న పంచమశాలి లింగాయత్లు పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. కుడలసంగమ పంచమశాలి మఠాధిపతి బసవ జయమృత్యుంజయ స్వామి నేతృత్వంలో గుర�
ఒక్కసారి కూడా మంత్రి కాకుండా కేవలం నాలుగేండ్లలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్రెడ్డి అదృష్టవంతుడని, ఇది నేనిప్పటి వరకు చూడలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు అన్నారు. బీసీల